ETV Bharat / state

గ్యాస్ లీకేజీ బాధితులకు ఆర్థిక సాయం అందించిన తెదేపా - tdp condloence letter to vishaka gas leak victims

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులకు తెదేపా సానుభూతి పత్రం అందించింది. స్థానిక నాయకుడు కేవీ. బాలసుబ్రహ్మణ్యం సానుభూతి పత్రాన్ని బాధితులకు ఇచ్చారు.

tdp condloence letter to vishaka gas leak victims
గ్యాస్ లీకేజీ బాధితులకు తెదేపా సానుభూతి పత్రం
author img

By

Published : Jun 16, 2020, 4:56 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెదేపా రూ. 50 వేలు అందించింది. స్థానిక నాయకుడు కేవీ. బాలసుబ్రహ్మణ్యం..చంద్రబాబు రాసిన సానుభూతి పత్రాన్ని బాధితులకు అందించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి.గణబాబు ఆదేశాలతో సానుభూతి పత్రాన్ని పార్టీ తరఫున ఇచ్చినట్లు కేవీ. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెదేపా రూ. 50 వేలు అందించింది. స్థానిక నాయకుడు కేవీ. బాలసుబ్రహ్మణ్యం..చంద్రబాబు రాసిన సానుభూతి పత్రాన్ని బాధితులకు అందించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి.గణబాబు ఆదేశాలతో సానుభూతి పత్రాన్ని పార్టీ తరఫున ఇచ్చినట్లు కేవీ. బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

ఇదీ చదవండి: ఇకపై కాగిత రహిత కార్యాలయాలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.