విశాఖ ఉక్కు అధికారి మనోజ్ కుమార్పై వైజాగ్ రౌడీషీటర్ ధనాల మోహన్ అలియాస్ బిల్లా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మనోజ్ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీస్లు బిల్లా కోసం బృందాలుగా గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి