ETV Bharat / state

"ఉక్కు పరీక్షను రాష్ట్రంలోనే నిర్వహించాలి"

విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన నియామక పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని గుర్తింపు సంఘం నేతలు డిమాండ్ చేశారు.

author img

By

Published : Jul 27, 2019, 8:52 PM IST

స్టీల్ ప్లాంట్
పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలి

విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి నియామక పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ఉక్కు కార్మాగార యూనియన్ నేతలు కోరారు. విశాఖలోని గాజువాక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు అయోధ్యరాము మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్​లో జూనియర్ ట్రైనీలకు ఆన్​లైన్​ పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా 13 చోట్ల నిర్వహించడం దారుణమన్నారు. నిర్వాసితులకు 50 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ ఉక్కు సంస్థ యాజమాన్యం అనైతిక ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరారు.

ఇది చదవండి.. పర్యావరణ పరిరక్షణపై అనకాపల్లిలో ప్రదర్శన

పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలి

విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి నియామక పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయాలని ఉక్కు కార్మాగార యూనియన్ నేతలు కోరారు. విశాఖలోని గాజువాక సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షుడు అయోధ్యరాము మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్​లో జూనియర్ ట్రైనీలకు ఆన్​లైన్​ పరీక్ష కేంద్రాలను రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా 13 చోట్ల నిర్వహించడం దారుణమన్నారు. నిర్వాసితులకు 50 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉన్నప్పటికీ ఉక్కు సంస్థ యాజమాన్యం అనైతిక ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. స్థానికులకు 75 శాతం ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చట్టం చేసినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా సమస్య పరిష్కరించాలని కోరారు.

ఇది చదవండి.. పర్యావరణ పరిరక్షణపై అనకాపల్లిలో ప్రదర్శన

Intro:ఓటింగ్ విధానం పై అవగాహన కల్పిస్తామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజ్ పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం పురుషోత్తపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో లో శనివారం పాఠశాల విద్యార్థులకు ఓటింగ్పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాక్ పోలింగ్ నీ చేయించి లీడర్ ఎన్నుకున్నారు ఈ ఓటింగ్ కార్యక్రమంలో లో 380 మంది విద్యార్థులకు వందల యాభై మంది పాల్గొని ఓటును వినియోగించుకున్నారు ఈ ఓటింగ్ విధానాల్లో విద్యార్థు లే పి ఓ ఓ పి ఓ పోలింగ్కు సంబంధించిన అదనపు పి ఓ లు గా వ్యవహరించి ఎన్నికలను కొనసాగించారు


Body:ఈటీవీ


Conclusion:ఈటీవీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.