ETV Bharat / state

విశాఖలో మొదలైన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు

విశాఖలో రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు మొదలయ్యాయి. మంత్రి అవంతి శ్రీనివాస్ జ్యోతి వెలిగించి ఉత్సవాలు ప్రారంభించారు.13 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారు లక్నోలో జరిగే జాతీయ యువజనోత్సవాలకు వెళతారని తెలిపారు. దేశభక్తి యువకులందరిలో ఉండాలని మంత్రి అవంతి సూచించారు.

author img

By

Published : Jan 2, 2020, 5:50 PM IST

state level youth festival started in visakha by avanthi srinivas
విశాఖలో మొదలైన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు

.

విశాఖలో మొదలైన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు

.

విశాఖలో మొదలైన రాష్ట్రస్థాయి యువజనోత్సవాలు

ఇదీ చదవండి

అనిశాకు అలసత్వం వద్దు.. నెలలో మళ్లీ సమీక్షిస్తా: సీఎం జగన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.