ETV Bharat / state

అమర జవాన్లకు 'మిరాజ్' నివాళి

పాక్ ఆక్రమిత కశ్మీర్​లో నిన్న భారత వైమానిక దళం ప్రదర్శించిన సాహసాన్ని అభినందిస్తూ... విశాఖలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలను నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉంచి... మిరాజ్ యుద్ధవిమానాలు వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా ప్రదర్శన ఏర్పాటుచేశారు.

author img

By

Published : Feb 27, 2019, 5:08 PM IST

Updated : Feb 27, 2019, 5:50 PM IST

అమర జవాన్లకు మిరాగ్ నివాళి
అమర జవాన్లకు మిరాగ్ నివాళి
పాక్ ఆక్రమిత కశ్మీర్​లో నిన్న భారత వైమానిక దళం ప్రదర్శించిన సాహసాన్ని అభినందిస్తూ... విశాఖలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలను నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉంచి... మిరాజ్యుద్ధవిమానాలు వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా ప్రదర్శన ఏర్పాటుచేశారు. 40 మంది సైనికులను చంపిన ఉగ్రవాదులకు... మన వాయు దళాలు సరైన జవాబిచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. భారత్ భూభాగంపై పాకిస్థాన్ దాడులకు దిగితే... వాటిని తిప్పికొట్టగల సత్తా త్రివిధ దళాలకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...'జై జవాన్'

భారత్ మాతా కీ జై

అమర జవాన్లకు మిరాగ్ నివాళి
పాక్ ఆక్రమిత కశ్మీర్​లో నిన్న భారత వైమానిక దళం ప్రదర్శించిన సాహసాన్ని అభినందిస్తూ... విశాఖలో ఎమ్మెల్యే గణేష్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలను నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉంచి... మిరాజ్యుద్ధవిమానాలు వారికి నివాళి అర్పిస్తున్నట్లుగా ప్రదర్శన ఏర్పాటుచేశారు. 40 మంది సైనికులను చంపిన ఉగ్రవాదులకు... మన వాయు దళాలు సరైన జవాబిచ్చాయని ఎమ్మెల్యే అన్నారు. భారత్ భూభాగంపై పాకిస్థాన్ దాడులకు దిగితే... వాటిని తిప్పికొట్టగల సత్తా త్రివిధ దళాలకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి...'జై జవాన్'

భారత్ మాతా కీ జై

sample description
Last Updated : Feb 27, 2019, 5:50 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.