ETV Bharat / state

ఈ - రక్షాబంధన్ జిల్లా నోడల్ అధికారులుగా ఎస్పీ రాహుల్ సింగ్, డీఎస్పీ శ్రావణి - విశాఖలో ఈ రక్షాబంధన్ వార్తలు

ఈ రక్షాబంధన్ కార్యక్రమానికి విశాఖ జిల్లా నోడల్ అధికారులుగా ఎస్పీ రాహుల్ సింగ్, డీఎస్పీ శ్రావణిలు నియమితులయ్యారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం, పర్యవేక్షణ బాధ్యతను వీరు చూడనున్నారు.

sp rahul singh dsp sravani appointed as  e rakshabandhan vizag nodal officers
ఈ-రక్షాబంధన్ జిల్లా నోడల్ అధికారులుగా ఎస్పీ రాహుల్ సింగ్, డీఎస్పీ శ్రావణి
author img

By

Published : Aug 4, 2020, 7:39 AM IST

సైబర్​ నేరాలు అరికట్టడం, మహిళల రక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దీనిద్వారా ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా నోడల్ అధికారులుగా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ రాహుల్ సింగ్, అనకాపల్లి డీఎస్పీ శ్రావణిలను నియమించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం, పర్యవేక్షణ బాధ్యతను వీరు చూడనున్నారు.

ఇవీ చదవండి...

సైబర్​ నేరాలు అరికట్టడం, మహిళల రక్షణకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ-రక్షాబంధన్ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. దీనిద్వారా ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా నోడల్ అధికారులుగా స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ రాహుల్ సింగ్, అనకాపల్లి డీఎస్పీ శ్రావణిలను నియమించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం, పర్యవేక్షణ బాధ్యతను వీరు చూడనున్నారు.

ఇవీ చదవండి...

ఉద్రిక్తతల నడుమ ముగిసిన మావోయిస్టు వారోత్సవాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.