ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. సింహాద్రి అప్పన్న దర్శనాలు నిలిపివేత

author img

By

Published : Mar 20, 2020, 12:36 PM IST

కరోనా ప్రభావంతో సింహాచలం అప్పన్న దర్శనాలు నిలపివేస్తూ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భక్తులు సింహగిరికి రావద్దని ఆదేశాలిచ్చారు.

simadri appanna temple closed due to carona effect
సింహాద్రి అప్పన్న దర్శనాలు నిలిపివేత

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నుంచి సింహాచలం అప్పన్న స్వామివారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ భక్తులు సింహగిరికి రావద్దని, అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆలయ ఈవో కోరారు. స్వామివారికి నిత్యం జరిగే దైనందిన సేవా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం నుంచి సింహాచలం అప్పన్న స్వామివారి దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ భక్తులు సింహగిరికి రావద్దని, అందుకు ప్రజలందరూ సహకరించాలని ఆలయ ఈవో కోరారు. స్వామివారికి నిత్యం జరిగే దైనందిన సేవా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.

ఇదీ చదవండి:

కరోనా లక్షణాలతో గుంటూరు ఐడీ ఆస్పత్రిలో చేరిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.