ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నర్సీపట్నంలో కొనసాగుతున్న రెడ్​జోన్ - విశాఖలో రెడ్​జోన్ ప్రాంతాల వార్తలు

నర్సీపట్నంలోని పలు చోట్ల రెడ్​జోన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య, మున్సిపాలిటి సిబ్బంది నిరంతరం ఆయా ప్రాంతాల్లో కరోనా నివారణ చర్యలు చేపడుతున్నారు.

red zone in narsipatnam
నర్సీపట్నంలో పలు చోట్ల కొనసాగుతోన్న రెడ్​జోన్
author img

By

Published : Jun 14, 2020, 1:45 PM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని రెడ్డి వారి వీధిలో రెడ్ జోన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ వీధికి హైదరాబాద్ నుంచి ఓ యువకుడు వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని రెడ్డి వారి వీధితోపాటు... అన్నివైపులా సుమారు 200 మీటర్ల దూరం వరకు కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. మరోపక్క వైద్య శిబిరం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్​ పనులు చేపడుతున్నారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక పరిధిలోని రెడ్డి వారి వీధిలో రెడ్ జోన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజుల క్రితమే ఈ వీధికి హైదరాబాద్ నుంచి ఓ యువకుడు వచ్చాడు. అతడికి కరోనా ఉన్నట్టు నిర్ధరణ అయింది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని రెడ్డి వారి వీధితోపాటు... అన్నివైపులా సుమారు 200 మీటర్ల దూరం వరకు కంటైన్మెంట్ ప్రాంతంగా ప్రకటించారు. మరోపక్క వైద్య శిబిరం కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజేషన్​ పనులు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: 'తక్షణమే ఇక్కడి మద్యం దుకాణాన్ని తరలించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.