ETV Bharat / state

కాగిత టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యం పట్టివేత

author img

By

Published : Jun 10, 2021, 9:58 PM IST

విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్ ప్లాజా సమీపంలో రేషన్ బియ్యం పట్టుకున్నారు. లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

ration rice seized at kagitha toll plaza vizag district
కాగిత టోల్ ప్లాజా వద్ద రేషన్ బియ్యం పట్టివేత

విశాఖపట్నం జిల్లా నక్కపల్లికి చెందిన ఓ వ్యక్తి లారీలో ఆరు టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నాడు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. రేషన్ బియ్యం ఉన్న లారీని పట్టుకున్నారు. దీనితో పాటు గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

విశాఖపట్నం జిల్లా నక్కపల్లికి చెందిన ఓ వ్యక్తి లారీలో ఆరు టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నాడు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు.. రేషన్ బియ్యం ఉన్న లారీని పట్టుకున్నారు. దీనితో పాటు గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

ఇదీచదవండి: హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో అగ్నిప్రమాదం ఘటనపై కలెక్టర్‌కు నివేదిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.