ETV Bharat / state

'ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజు' - Ram Mohan Naidu

ప్రజాస్వామ్యంలో ఇవాళ చీకటి రోజని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్​నాయుడు అభిప్రాయపడ్డారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి ముందుగానే అనుమతులు తీసుకున్నా.. తెదేపా అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ram Mohan Naidu Criticize Jagan Government Over Attacks On TDP Cadre
author img

By

Published : Sep 11, 2019, 6:14 PM IST

రామ్మోహన్​నాయుడు

వైకాపా పాలనలో ప్రజలు భయపడుతున్నారని ఎంపీ రామ్మోహన్​నాయుడు విశాఖలో చెప్పారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నా... ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే నగరాలు, గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు ఉన్మాదుల్లా మారారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా పునరావాస కేంద్రాల్లో ఉన్న 60 కుటుంబాలకు ఆహారం అందించేందుకు వెళ్తున్న తమ శ్రేణులను అడ్డుకొని... క్రూరత్వంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రామ్మోహన్​నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరు.. ప్రజాస్వామ్యంలో చీకటి రోజును మిగిల్చిందన్నారు.

రామ్మోహన్​నాయుడు

వైకాపా పాలనలో ప్రజలు భయపడుతున్నారని ఎంపీ రామ్మోహన్​నాయుడు విశాఖలో చెప్పారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నా... ప్రతిపక్ష నేత చంద్రబాబును గృహ నిర్బంధం చేయడం దుర్మార్గమని విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి కాగానే నగరాలు, గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు ఉన్మాదుల్లా మారారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెదేపా పునరావాస కేంద్రాల్లో ఉన్న 60 కుటుంబాలకు ఆహారం అందించేందుకు వెళ్తున్న తమ శ్రేణులను అడ్డుకొని... క్రూరత్వంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రామ్మోహన్​నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం తీరు.. ప్రజాస్వామ్యంలో చీకటి రోజును మిగిల్చిందన్నారు.

ఇదీ చదవండి

రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కీలక నేతల గృహ నిర్బంధం

Intro:ap_knl_72_11_pigs_problem_govt_school_abb_pkg_ap10053

యాంకర్ పార్ట్:ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్న సర్కారు మాటలు నీటి మూటలుగా మారుతున్నాయి.సమస్యలకు నిలయాలుగా మారిన ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడంతో విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయి పాఠశాలలు మూతపడే స్థితి కి చేరుకున్నాయి.కర్నూలు జిల్లాలో పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూ ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతున్న ఓ పాఠశాల దుస్థితి పై ఈ టీవీ ప్రత్యేక కథనం

. వాయిస్ ఓవర్1: విద్యాభివృద్ధికి ఎంతైనా ఖర్చుచేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నా క్షేత్ర స్థాయిలో ఆ ప్రయత్నాలు జరగడం లేదని ఈ పాఠశాల చూస్తే అర్ధమవుతుంది.కర్నూల్ జిల్లా ఆదోని లో ఉన్న ఈ బడిలో ఈ ఏడాది 27 మంది పిల్లలు చేరగా వారిలో హాజరయ్యేది 15 మంది లోపే. వారంతా కేవలం మూడు కుటుంబాలకు చెందిన పిల్లలే.ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్ పై విధులు నిర్వహిస్తున్న ఒకే ఒక ఉపాధ్యాయుడు 1 నుంచి 5 తరగతుల పిల్లలకు కలిపి మొక్కుబడిగా బోధించేస్తున్నారు.మధ్యాహ్న భోజన పథకం కూడా ఇక్కడ సరిగా అమలు కావడం లేదు.వారం లో ఒక్క రోజైన పిల్లలకు గుడ్డు అందడం లేదు.రోజూ పప్పు మాత్రమే వండి పెడుతున్నారు. .

వాయిస్ ఓవర్2: రోజూ పెట్టే పప్పన్నమైనా సరే చుట్టూ పందుల మధ్య,అపరిశుభ్ర వాతావరణం లో తినాల్సిన పరిస్థితి ఆ పిల్లలది.పాఠశాలకు ఎలాంటి ప్రహరీ గోడ లేకపోవడంతో చెత్తా చెదారం బడి చుట్టూ నిలిచిపోయి పందులకు ఆవాసంగా మారింది. ఇలాంటి పరిస్థితులుండటంతో స్థానికులు తమ పిల్లలను పంపేందుకు ఆసక్తి చూపడంలేదు.భారమైనా సరే ప్రైవేట్ పాఠశాలకు పంపడానికే మొగ్గుచూపుతున్నారు.విద్యార్థుల సంఖ్య రాను రానూ తగ్గిపోవడంతో పాఠశాలకోసం కట్టించిన అదనపు భవనం కూడా నిరుపయోగంగా మారింది.పరిస్థితి ఇలాగే కొనసాగితే బడి మూత పడక తప్పదు.


బైట్:స్థానికులు.
బైట్:ఉపాద్యాయుడు
ఎండ్ వాయిస్ ఓవర్:పీటూసీ.







Body:..


Conclusion:..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.