ETV Bharat / state

"విశాఖను నేర రహిత నగరంగా తీర్చిదిద్దుతా"

విశాఖ నగర పోలీస్ కమిషనర్​గా రాజీవ్ కుమార్ మీనా బాధ్యతలు స్వీకరించారు. నగరంలో శాంతి భద్రతలకు కృషి చేస్తానని తెలిపారు. విశాఖను నేర రహిత నగరంగా తిర్చి దిద్దుతానని చెప్పారు.

author img

By

Published : Jun 27, 2019, 4:12 PM IST

Updated : Jun 27, 2019, 6:48 PM IST

రాజీవ్ కుమార్ మీనా
రాజీవ్ కుమార్ మీనా

విశాఖ నగర పోలీస్ కమిషనర్​గా రాజీవ్ కుమార్ మీనా... నగర పోలీస్ కమిషన్​రేట్​లో నేడు బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. సైబర్ క్రైమ్ టీంలు మరింత సమర్ధవంతంగా పని చేసేలా కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే దిశగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి: విత్తన కేంద్రాల వద్ద కర్షకుల పడిగాపులు

రాజీవ్ కుమార్ మీనా

విశాఖ నగర పోలీస్ కమిషనర్​గా రాజీవ్ కుమార్ మీనా... నగర పోలీస్ కమిషన్​రేట్​లో నేడు బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతలకు పెద్ద పీట వేస్తానని చెప్పారు. సైబర్ క్రైమ్ టీంలు మరింత సమర్ధవంతంగా పని చేసేలా కృషి చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే దిశగా ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు.

ఇవి కూడా చదవండి: విత్తన కేంద్రాల వద్ద కర్షకుల పడిగాపులు

Intro:
ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలోని ,శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం లో పార్వతీ సమేత , జయ లింగేశ్వర స్వామి ,నంది విగ్రహ ప్రతిష్ట ,కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమరావతి రాజధాని శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ స్వామి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు
Body:G.chandrasekharConclusion:Centre-- giddalur
Last Updated : Jun 27, 2019, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.