ETV Bharat / state

అరకు లోయలో రూ.80 లక్షలు విలువ చేసే గంజాయి పట్టివేత

author img

By

Published : May 26, 2021, 4:59 PM IST

విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరి నిందితులను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి 1,150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

police  Seizure of cannabis
గంజాయి పట్టివేత

విశాఖ జిల్లా అరకులోయలో కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్​తో పాటు 1,150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి బిహార్​కు కంటైనర్​లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించామన్నారు.

విశాఖ జిల్లా అరకులోయలో కంటైనర్​లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్​తో పాటు 1,150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.80 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి బిహార్​కు కంటైనర్​లో గంజాయి రవాణా జరుగుతుందన్న సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించామన్నారు.

ఇదీ చదవండి

కారులో తరలిస్తున్న 80 కేజీల గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.