విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తోటాడ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎల్బి కాలనీ శివాజీ పాలెంకు చెందిన నెమలిపురి జగదీష్(29)ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జగదీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి
అనకాపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి person died in road accident at anakapalli visakha dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9535377-247-9535377-1605270648093.jpg?imwidth=3840)
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి
విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తోటాడ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎల్బి కాలనీ శివాజీ పాలెంకు చెందిన నెమలిపురి జగదీష్(29)ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జగదీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: