ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి

author img

By

Published : Nov 13, 2020, 6:23 PM IST

అనకాపల్లి సమీపంలో ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

person died in road accident at anakapalli visakha dist
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ..వ్యక్తి మృతి

విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తోటాడ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎల్​బి కాలనీ శివాజీ పాలెంకు చెందిన నెమలిపురి జగదీష్(29)ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జగదీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలోని తోటాడ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎల్​బి కాలనీ శివాజీ పాలెంకు చెందిన నెమలిపురి జగదీష్(29)ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. జగదీష్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సీఎం ఆదేశాలు పాటించండి... నేతలకు విజయసాయి సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.