ETV Bharat / state

'అర్హులందరికీ వచ్చే నెల నుంచి పింఛన్ ఇస్తాం' - pension issue in visakha

అర్హులైన వారందరికీ పింఛన్లు పంపిణీ చేస్తామని... నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలోని పింఛన్లకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ రెండు నెలల పింఛన్లు వచ్చే నెలలో అందజేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

pension distribution to all eligible candidates
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
author img

By

Published : Feb 14, 2020, 9:10 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

.

ఇదీ చూడండి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.