ETV Bharat / state

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి" - New government should focus on north andhra

"ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్​లో ఒక భాగమే" అనే అంశంపై విశాఖలో ఏపీయూడబ్లూజే, ఉత్తరాంధ్ర సాధన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్రపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని మేథావులు కోరారు.

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి"
author img

By

Published : Jul 18, 2019, 8:31 PM IST

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి"

విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో "ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్​లో ఒక భాగమే" అనే అంశంపై మేథావులతో సదస్సు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే, ఉత్తరాంధ్ర సాధన సమతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన వివిధ విశ్వవిద్యాలయల ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోటి మందితో ఎంతో సంస్కృతిని ఇనుమడించి ఉన్న ఉత్తరాంధ్రను పాలకులు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. వలసల కొనసాగింపును నిరోధించాలంటే ఉత్తరాంధ్రకు నీళ్ళు అవసరమని తెలిపారు.

నూతన ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రగతిపై దృష్టి పెట్టాలని.. అలాగే ఇక్కడున్న వివిధ ప్రాజెక్టులు, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జీవో 371డీ మేరకు స్థానికులకు ఉద్యోగాలతోపాటు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.

ఇదీ చదవండి... విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

"ఉత్తరాంధ్రపై నూతన ప్రభుత్వం దృష్టి పెట్టాలి"

విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో "ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్​లో ఒక భాగమే" అనే అంశంపై మేథావులతో సదస్సు నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే, ఉత్తరాంధ్ర సాధన సమతి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన వివిధ విశ్వవిద్యాలయల ప్రొఫెసర్లు, అధ్యాపకులు, సాహితీవేత్తలు, ఉద్యమకారులు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కోటి మందితో ఎంతో సంస్కృతిని ఇనుమడించి ఉన్న ఉత్తరాంధ్రను పాలకులు పట్టించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. వలసల కొనసాగింపును నిరోధించాలంటే ఉత్తరాంధ్రకు నీళ్ళు అవసరమని తెలిపారు.

నూతన ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రగతిపై దృష్టి పెట్టాలని.. అలాగే ఇక్కడున్న వివిధ ప్రాజెక్టులు, గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జీవో 371డీ మేరకు స్థానికులకు ఉద్యోగాలతోపాటు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు.

ఇదీ చదవండి... విశాఖ మన్యంలో మావోయిస్టులు ఘాతుకం.. ఇద్దరు గిరిజనుల హత్య

Intro:ap_cdp_16_07_minister_kannababu_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
గత ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే విత్తనాల కొరత ఏర్పడిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆరోపించారు. రైతు దినోత్సవం ఏర్పాటు చేయడం చారిత్రాత్మకమైన ఘట్టమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించిన సమయానికి 50 వేలు క్వింటాళ్లు మాత్రమే వేరుశనగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నెల వ్యవధిలోనే మూడు లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు. కడప ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు... రైతు మిషన్ వ్యవసాయంపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేరుశనగ విత్తనాలను తీసుకొచ్చామని పేర్కొన్నారు. కడప జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదని చెప్పారు. ఆగస్టులో కడపలో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు డిప్యూటీ మంత్రులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని తెలిపారు. మామిడి, చీనీ చెట్ల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జగన్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు.
byte: కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి.


Body:మినిస్టర్ ప్రెస్ మీట్


Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.