ETV Bharat / state

'మూడు ప్రాంతాలను కాదు.. 13 జిల్లాలను అభివృద్ధి చేయాలి'

author img

By

Published : Jan 19, 2020, 3:06 PM IST

మూడు రాజధానుల ప్రతిపాదనను ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. అర్థం లేకుండా ప్రాంతీయ విభేదాలను పెంచి పోషించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే నిలదీస్తామని విశాఖలో ఆయన హెచ్చరించారు. మూడు ప్రాంతాలను కాదు.. 13 జిల్లాలను అభివృద్ధి చేయాలని సూచించారు. భాజపా-జనసేనల పొత్తు ద్వారా రాష్ట్రంలో మరింత బలపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

mlc madhav comments on 3 capital issue
మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్

.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్

.

మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ మాధవ్

ఇదీ చూడండి

రేపటి నుంచి హైకోర్టు న్యాయవాదులు విధుల బహిష్కరణ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.