ETV Bharat / state

'తెదేపా నేతలకు ప్రాంతీయ అభిమానం లేదు' - amaravathi 3 capital news

విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు శాసనమండలిలో వ్యవహరించారని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఈ ప్రాంతవాసిగా బుద్ధ అలా చేయడం తగదన్నారు.

'వాళ్లు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారు'
'వాళ్లు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారు'
author img

By

Published : Jan 25, 2020, 12:46 PM IST

తెదేపాపై అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్​ విమర్శలు

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే కొంతమంది తెదేపా నాయకులు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారని.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ విమర్శించారు. శాసనమండలిలో ఆర్థిక నేరగాళ్లు ఉంటే వారి నుంచి మంచి సలహాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అందుకే శాసనమండలిని ఉంచాలా? లేదా? అనే విషయంపై సోమవారం అసెంబ్లీలో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. బుద్ధ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపామని పేర్కొన్నారు.

తెదేపాపై అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్​ విమర్శలు

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే కొంతమంది తెదేపా నాయకులు ప్రాంతీయ అభిమానం లేకుండా వ్యవహరిస్తున్నారని.. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్​నాథ్ విమర్శించారు. శాసనమండలిలో ఆర్థిక నేరగాళ్లు ఉంటే వారి నుంచి మంచి సలహాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అందుకే శాసనమండలిని ఉంచాలా? లేదా? అనే విషయంపై సోమవారం అసెంబ్లీలో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. బుద్ధ ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాల్సిందే'

Intro:Ap_vsp_46_24_mla_Amarnadh_coments_mlc_Budda_Ab_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయాలని చూస్తుంటే ప్రాంతీయ అభిమానం లేకుండా కొంతమంది తెదేపా నాయకులు వస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ తెలిపారు అనకాపల్లి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు


Body:విశాఖ అభివృద్ధిని అడ్డుకునేలా అనకాపల్లి ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు శాసనమండలిలో వ్యవహరించారని దీన్ని స్థానికంగా ఉన్నవాళ్లు వ్యతిరేకిస్తూ ఆయన ఇంటిముందు శాంతియుత నిరసన చేపట్టామనవివరించారు. తెదేపాకు చెందిన కొంతమంది
వైకాపా నాయకులపై దౌర్జన్యం చేసి పోలీసులకు ఫిర్యాదులు నిరసనలు అంటూ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ ప్రాంతవాసి గా తేదేపా ఎమ్మెల్సీ విశాఖ రాజధాని అడ్డుకునేల వ్యవహరించడం తగదని పేర్కొన్నారు.
శాసనమండలిలో ఆర్థిక నేరగాళ్లు సెక్స్ రాకెట్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్సీలుగా ఉంటే వారి నుంచి మంచి మంచి సలహాలు సూచనలు వస్తాయని ఎలా ఆశించగలం అని వివరించారు
అందుకే ఇలాంటి శాసనమండలిని ఉంచాలా లేదా అన్నదానిపై సోమవారం అసెంబ్లీ లోచర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.


Conclusion:విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్తో పోటు వైకాపా జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లి బాబు,
వైకాపా పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకి రామ రాజు
గొర్లి సూరిబాబు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.