ETV Bharat / state

ప్రకటన చేసిన నాటి నుంచే రాజధాని ప్రక్రియ ప్రారంభం : బొత్స

అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుంచే మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జూలై 8న క్లాప్ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

author img

By

Published : Jun 10, 2021, 10:46 PM IST

minister botsa sathyanarayana talks about three capitals
ప్రకటన చేసిన నాటి నుంచే రాజధాని ప్రక్రియ ప్రారంభం : బొత్స

వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాడు క్లాప్ అనే కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి మూడు చెత్తడబ్బాలు ఇస్తామని, వాటి ద్వారా చెత్త సేకరిస్తామని తెలిపారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఏ రోజు శాసన సభలో మూడు రాజధానులు ప్రకటించారో ఆరోజే నుంచే రాజధాని ప్రక్రియ మొదలయిందని స్పష్టం చేశారు.

వైఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు నాడు క్లాప్ అనే కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి మూడు చెత్తడబ్బాలు ఇస్తామని, వాటి ద్వారా చెత్త సేకరిస్తామని తెలిపారు. విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఏ రోజు శాసన సభలో మూడు రాజధానులు ప్రకటించారో ఆరోజే నుంచే రాజధాని ప్రక్రియ మొదలయిందని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

తిరుమల శ్రీవారి ఏకాంత సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.