ETV Bharat / state

చేపల తిమ్మాపురంలో నిత్యావసరాల పంపిణీ

author img

By

Published : May 29, 2020, 4:31 PM IST

స్థానిక వైకాపా నాయకులు అమరనాధ్ ఆర్ధిక సహాయంతో విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి చేపల తిమ్మాపురంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

minister avanthi srinivas distributed essential goods
చేపల తిమ్మాపురంలో మంత్రి సరుకులు పంపిణీ

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి చేపల తిమ్మాపురంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక వైకాపా నాయకులు అమరనాధ్ ఆర్ధిక సహాయంతో పలువురికి సరుకులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలను తెదేపా తుంగలోకి తొక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్ననాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బతికుంటే వైకాపా అధినేత జగన్​హన్​రెడ్డిని అభినందించేవారన్నారు.

విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ పరిధి చేపల తిమ్మాపురంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక వైకాపా నాయకులు అమరనాధ్ ఆర్ధిక సహాయంతో పలువురికి సరుకులు అందజేశారు. మంత్రి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆశయాలను తెదేపా తుంగలోకి తొక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్ననాయకుడు సీఎం జగన్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ బతికుంటే వైకాపా అధినేత జగన్​హన్​రెడ్డిని అభినందించేవారన్నారు.

ఇవీ చూడండి...

శరవేగంగా సింహాచలం ఘాట్ రోడ్డు విస్తరణ పనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.