ETV Bharat / state

'రైతుల ఉద్యమానికి మావోయిస్టు పార్టీ మద్దతు' - రైతులకు మావోయిస్టు పార్టీ మద్దతు వార్తలు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నెల రోజులుగా కొన‌సాగుతున్న రైతుల ఉద్య‌మానికి పూర్తి స్థాయిలో మ‌ద్ద‌తు ఇస్తున్నామ‌ని మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్‌జ‌డ్‌సీ కార్య‌ద‌ర్శి గ‌ణేష్ ప్రకటన విడుదల చేశారు.

'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'
'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'
author img

By

Published : Jan 2, 2021, 10:42 AM IST

'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'
'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'

మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్​జడ్​సీ కార్యదర్శి గణేష్.. ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధానిలో నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఎన్నికల స‌మ‌యంలో రైతుల కోసం ప‌ది సూత్రాల కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తామ‌ని చెప్పి... ఇప్పటివరకూ ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌డం లేద‌ని ఆగ్రహించారు.

'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'
'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'

ఆరేళ్లుగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేయ‌టం, స‌హజ‌ వ‌న‌రుల‌ను ప్రైవేటీక‌రించ‌డం, విద్యా, వైద్యాన్ని మార్కెట్ శ‌క్తుల‌కు అప్ప‌గించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు ప్ర‌యోజ‌న‌కరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. మభ్యపెడుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:

రామతీర్థం చుట్టూ రాజకీయం.. విగ్రహ ధ్వంసం ఘటనాస్థలానికి నేడు అగ్ర నేతలు

'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'
'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'

మావోయిస్టు పార్టీ ఏవోబీ ఎస్​జడ్​సీ కార్యదర్శి గణేష్.. ఓ ప్రకటన విడుదల చేశారు. దేశ రాజధానిలో నెల రోజులకు పైగా రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఎన్నికల స‌మ‌యంలో రైతుల కోసం ప‌ది సూత్రాల కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తామ‌ని చెప్పి... ఇప్పటివరకూ ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌డం లేద‌ని ఆగ్రహించారు.

'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'
'రైతుల ఉద్యమానికి మావోయిస్టుపార్టి మద్దతిస్తుంది'

ఆరేళ్లుగా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను అమ్మేయ‌టం, స‌హజ‌ వ‌న‌రుల‌ను ప్రైవేటీక‌రించ‌డం, విద్యా, వైద్యాన్ని మార్కెట్ శ‌క్తుల‌కు అప్ప‌గించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు రైతుల‌కు ప్ర‌యోజ‌న‌కరం అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ.. మభ్యపెడుతున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:

రామతీర్థం చుట్టూ రాజకీయం.. విగ్రహ ధ్వంసం ఘటనాస్థలానికి నేడు అగ్ర నేతలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.