ETV Bharat / state

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..వ్యక్తి దుర్మరణం - విశాఖ జిల్లా అనకాపల్లి

ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ జాతీయ రహదారి వద్ద చోటు చేసుకుంది.

vishaka district
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
author img

By

Published : Jul 12, 2020, 12:46 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ఇనుప గ్రిల్స్ మృతుడి తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన పురుషోత్తం(38) అని పోలీసులు తెలిపారు. తోటి ప్రయాణికుడు పవన్ కుమార్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి గ్రామీణ ఎస్ఐ రామకృష్ణారావు తెలిపారు.

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం పిసినికాడ జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో ఇనుప గ్రిల్స్ మృతుడి తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన పురుషోత్తం(38) అని పోలీసులు తెలిపారు. తోటి ప్రయాణికుడు పవన్ కుమార్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అనకాపల్లి గ్రామీణ ఎస్ఐ రామకృష్ణారావు తెలిపారు.

ఇదీ చదవండి ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు కచ్చితంగా పాటించాలి- ఆర్డీవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.