ETV Bharat / state

బైక్​ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి - పాయకరావుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

గుంటూరు జిల్లా తాడిగిరిపాడుకు చెందిన కోటేశ్వరరావు విశాఖ వైపు నుంచి ద్విచక్రవాహనంపై రాజమండ్రి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతను సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.

Lorry hit by bike .. Man killed
బైక్​ను ఢీ కొట్టిన లారీ.. వ్యక్తి మృతి
author img

By

Published : Jan 20, 2021, 3:11 PM IST

విశాఖ జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారి వై కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్సై ధీన బంధు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడిగిరిపాడుకు చెందిన కోటేశ్వరరావు ద్విచక్రవాహనంపై విశాఖ వైపు నుంచి రాజమండ్రి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లా పాయకరావుపేట జాతీయ రహదారి వై కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్సై ధీన బంధు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తాడిగిరిపాడుకు చెందిన కోటేశ్వరరావు ద్విచక్రవాహనంపై విశాఖ వైపు నుంచి రాజమండ్రి వెళ్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కోటేశ్వరరావు అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అమరావతి ఆందోళనలు.. తెదేపా నేతల గృహ నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.