ETV Bharat / state

Ganja: రూ. 50 లక్షల విలువైన.. లిక్విడ్ గంజాయి పట్టివేత!

author img

By

Published : Nov 6, 2021, 3:08 PM IST

రూ.50 లక్షల విలువైన ద్రవరూప గంజాయిని విశాఖ ఏజెన్సీలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింత‌ప‌ల్లి మండ‌లం కొత్తూరు బ‌య‌లు వ‌ద్ద చేపట్టిన త‌నిఖీల్లో.. లిక్విడ్ గంజాయి పట్టుబడింది.

ద్రవరూప గంజాయి పట్టివేత
ద్రవరూప గంజాయి పట్టివేత

విశాఖ ఏజెన్సీలో రూ.50 లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింత‌ప‌ల్లి మండ‌లం అన్నవ‌రం పంచాయ‌తీ కొత్తూరు బ‌య‌లు వ‌ద్ద త‌నిఖీలు నిర్వహిస్తుండ‌గా.. ఓ వ్యక్తి ద్విచ‌క్రవాహ‌నాన్ని రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ద్విచ‌క్రవాహ‌నాన్ని పరిశీలించిన పోలీసులు.. 18 కేజీల లిక్విడ్ గంజాయి ప్యాకెట్లును గుర్తించారు. ఈ ప్యాకెట్ల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ లిక్విడ్ గంజాయి విలువ 50 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.

విశాఖ ఏజెన్సీలో రూ.50 లక్షల విలువైన లిక్విడ్ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింత‌ప‌ల్లి మండ‌లం అన్నవ‌రం పంచాయ‌తీ కొత్తూరు బ‌య‌లు వ‌ద్ద త‌నిఖీలు నిర్వహిస్తుండ‌గా.. ఓ వ్యక్తి ద్విచ‌క్రవాహ‌నాన్ని రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. ద్విచ‌క్రవాహ‌నాన్ని పరిశీలించిన పోలీసులు.. 18 కేజీల లిక్విడ్ గంజాయి ప్యాకెట్లును గుర్తించారు. ఈ ప్యాకెట్ల స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఆ లిక్విడ్ గంజాయి విలువ 50 లక్షల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి

కారులో తరలిస్తున్న గంజాయి పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.