ETV Bharat / state

పాడేరు ఆర్డీవోగా లక్ష్మి శివజ్యోతి - పాడేరు ఆర్డీవోగా లక్ష్మి శివజ్యోతి

నర్సీపట్నం ఆర్డీవో లక్ష్మి శివజ్యోతి పాడేరు ఆర్డీవోగా బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీవోని తహసీల్ధార్ ఘనంగా సత్కారించారు.

పాడేరు ఆర్డీవోగా లక్ష్మి శివజ్యోతి
పాడేరు ఆర్డీవోగా లక్ష్మి శివజ్యోతి
author img

By

Published : Aug 14, 2020, 12:36 PM IST

నర్సీపట్నం ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించడం తన ఉద్యోగ కాలంలో ప్రత్యేక అనుభూతి అని లక్ష్మీ శివజ్యోతి అన్నారు. నర్సీపట్నం ఆర్టీవో నుంచి పాడేరు ఆర్జీవోగా బదిలీ అయ్యారు. నర్సీపట్నం డివిజన్ తహసీల్ధార్, ఇతర సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో లక్ష్మీ శివజ్యోతి మాట్లాడుతూ నర్సీపట్నం డివిజన్​లో బాధ్యతలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు.

ఇవీ చదవండి

నర్సీపట్నం ఆర్డీవోగా బాధ్యతలు నిర్వహించడం తన ఉద్యోగ కాలంలో ప్రత్యేక అనుభూతి అని లక్ష్మీ శివజ్యోతి అన్నారు. నర్సీపట్నం ఆర్టీవో నుంచి పాడేరు ఆర్జీవోగా బదిలీ అయ్యారు. నర్సీపట్నం డివిజన్ తహసీల్ధార్, ఇతర సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో లక్ష్మీ శివజ్యోతి మాట్లాడుతూ నర్సీపట్నం డివిజన్​లో బాధ్యతలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు.

ఇవీ చదవండి

రీమష్ తెలుగింటి టిక్ టాక్... విశాఖ యువ ఇంజినర్ల ప్రతిభకు చిహ్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.