ETV Bharat / state

అపహరణ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖలో అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 20న అపహరణకు గురైన వేణుగోపాల్, సాంబశివరావు క్షేమంగా ఉన్నట్లు విశాఖ పోలీసులు తెలిపారు.

author img

By

Published : Apr 25, 2019, 11:23 PM IST

అపహరణ కేసును ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖలో ఈ నెల 20న అపహరణకు గురైన వేణుగోపాల్, సాంబశివరావు క్షేమంగా ఉన్నారు. అపహరణ కేసును విశాఖ పోలీసులు ఛేదించి... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కర్రీదాసు, కొడరాజు, నరేశ్‌ అనే వ్యక్తులు అపహరించినట్లు గుర్తించిన పోలీసులు... ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. అపహరించిన నిందితులు వడ్డీ వ్యాపారులేనని డీసీపీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుల నుంచి ఆయుధాలు, చరవాణులు, స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి...

విశాఖలో ఈ నెల 20న అపహరణకు గురైన వేణుగోపాల్, సాంబశివరావు క్షేమంగా ఉన్నారు. అపహరణ కేసును విశాఖ పోలీసులు ఛేదించి... ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. కర్రీదాసు, కొడరాజు, నరేశ్‌ అనే వ్యక్తులు అపహరించినట్లు గుర్తించిన పోలీసులు... ఆర్థిక లావాదేవీల కారణంగానే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. అపహరించిన నిందితులు వడ్డీ వ్యాపారులేనని డీసీపీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. నిందితుల నుంచి ఆయుధాలు, చరవాణులు, స్టాంప్ పేపర్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి...

ఈవీఎంలను పేల్చేస్తా... మంత్రులు, ఎమ్మెల్యేలకు మెసేజ్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.