ETV Bharat / state

భూకబ్జాదారులపై చర్యలు తీసుకోండి: జన జాగరణ సమితి - undefined

విశాఖలోని కృష్ణ కళాశాల ప్రాంగణంలో జరిగిన భూకబ్జాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జన జాగరణ సాధన సమితి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి
author img

By

Published : Jul 13, 2019, 5:38 PM IST

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో భూకబ్జాకు పాల్పడినా... ప్రిన్సిపల్​ స్పందించడం లేదంటూ.. జన జాగరణ సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాదారులతో ప్రిన్సిపల్ కలిసిపోయారని వారు ఆరోపించారు. విశాఖలోని కృష్ణ కళాశాలకు సంబంధించిన ఈ విషయంపై.. ప్రిన్సిపల్​ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై వెంటనే స్పందించి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సింహాద్రి వరాహ లక్ష్మీ నారసింహుడికి భారీ ఆదాయం

భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోండి

ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో భూకబ్జాకు పాల్పడినా... ప్రిన్సిపల్​ స్పందించడం లేదంటూ.. జన జాగరణ సమితి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. భూకబ్జాదారులతో ప్రిన్సిపల్ కలిసిపోయారని వారు ఆరోపించారు. విశాఖలోని కృష్ణ కళాశాలకు సంబంధించిన ఈ విషయంపై.. ప్రిన్సిపల్​ డౌన్ డౌన్ అంటూ నినదించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై వెంటనే స్పందించి, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆందోళనలో పూర్వ విద్యార్థి అయిన ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సింహాద్రి వరాహ లక్ష్మీ నారసింహుడికి భారీ ఆదాయం

Kurukshetra (Haryana), July 13 (ANI): Two died and 12 got injured after private double-decker luxury bus caught fire in Pipli area in Kurukshetra. The mishap occurred in the wee hours on Friday. The fire personal rushed to the spot and douses the fire last night. The bus was completely gutted in fire. Further details in the incident are awaited.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.