ETV Bharat / state

నవంబర్​లో విశాఖ వేదికగా గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్ట్ అప్ కాంగ్రెస్ ఎక్స్​పో... బ్రోచర్ విడుదల

author img

By

Published : Jun 30, 2021, 1:28 PM IST

టెక్ మార్క్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్ , స్టార్ట్ అప్ కాంగ్రెస్ ఎక్స్​పో సదస్సు నవంబర్​లో జరగనుంది. ఆ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్​ను మంత్రులు ఆదిమూలపు సురేశ్, మేకపాటి గౌతమ్​రెడ్డి విడుదల చేశారు.

global education broacher inaugurate by minister suresh and gowtham reddy
global education broacher inaugurate by minister suresh and gowtham reddy

నవంబర్ 18,19,20 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్​ కాంగ్రెస్​ ఎక్స్​పో జరగనుంది. టెక్ మార్క్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన బ్రోచర్​ను మంత్రులు ఆదిమూలపు సురేశ్ , మేకపాటి గౌతమ్​రెడ్డి విడుదల చేశారు.

విద్యారంగంలో సంస్కరణలతో ఉద్యోగవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం.. విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

నవంబర్ 18,19,20 తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్, స్టార్టప్​ కాంగ్రెస్​ ఎక్స్​పో జరగనుంది. టెక్ మార్క్ ఇండియా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన బ్రోచర్​ను మంత్రులు ఆదిమూలపు సురేశ్ , మేకపాటి గౌతమ్​రెడ్డి విడుదల చేశారు.

విద్యారంగంలో సంస్కరణలతో ఉద్యోగవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రం.. విద్యా నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కంపెనీలను ఆకర్షించే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి:

Lokesh On Jagan: "అంతరాత్మతో మాట్లాడండి.. నిరుద్యోగులకు న్యాయం చేయండి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.