ఏజెన్సీ ప్రాంతం నుంచి రెండు కిలోల ద్రవ గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పెందుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లు, రూ. 2 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పెదబయలు మండలానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి :