రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతుంటే మంత్రులు మాట్లాడే మాటలు దారుణంగా ఉన్నాయని.. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆగ్రహించారు. విగ్రహాలపై పైశాచిక దాడి జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో ఆలయాలపై దాడులు.. మత మార్పిడులు అరికట్టాలి: చంద్రబాబు