ETV Bharat / state

ఒంటినిండా గాయాలు.. ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి - పాడేరులో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి

ఒంటినిండా గాయాలతో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మరణించింది. విశాఖ జిల్లా పాడేరు మండలం లగిసిపల్లిలో ఈ ఘటన జరిగింది. పడిపోయిన దెబ్బలతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని బాలిక తల్లి చెబుతోంది.

girl suspicious death in paderu, lagisipalli girl dead suspicously
పాడేరులో ఐదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి, ఒంటినిండా గాయాలతో లగిసిపల్లిలో చిన్నారి మృతి
author img

By

Published : Apr 17, 2021, 8:00 PM IST

విశాఖలోని పాడేరు ఏజెన్సీలో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఒంటి నిండా గాయాలుండటంతో.. ఎవరో కావాలనే హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- ఆరుగురు మృతి

లగిసిపల్లిలోని పార్వతీపురం కాలనీ వద్దనున్న కోళ్ల ఫారంలో చిన్నారి తల్లి పని చేస్తోంది. పడిపోయిన దెబ్బలతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని ఆమె చెబుతోంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తుండగా.. రెండు రోజుల కిందట పాడేరు పోలీస్ స్టేషన్​లో పంచాయితీ పెట్టి భర్తను మందలించి పంపించారు.

విశాఖలోని పాడేరు ఏజెన్సీలో ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. ఒంటి నిండా గాయాలుండటంతో.. ఎవరో కావాలనే హత్యచేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి వ్యవహార శైలిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకలో అపశ్రుతి- ఆరుగురు మృతి

లగిసిపల్లిలోని పార్వతీపురం కాలనీ వద్దనున్న కోళ్ల ఫారంలో చిన్నారి తల్లి పని చేస్తోంది. పడిపోయిన దెబ్బలతో ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించగా మృతి చెందిందని ఆమె చెబుతోంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు నడుస్తుండగా.. రెండు రోజుల కిందట పాడేరు పోలీస్ స్టేషన్​లో పంచాయితీ పెట్టి భర్తను మందలించి పంపించారు.

ఇదీ చదవండి:

తేరుకోని జుత్తాడ.. కొనసాగుతున్న పోలీసు పహారా

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.