ETV Bharat / state

ఐదుగురు అరెస్ట్.. భారీగా నగదు, బంగారం పట్టివేత

author img

By

Published : Mar 8, 2021, 8:42 PM IST

విశాఖ జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు.

five robbers arrested in visakha
ఐదుగురు అరెస్ట్... భారీగా నగదు, బంగారం పట్టివేత

జిల్లాలో గొలుసు దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 23.90 తులాలు తాకట్టులో ఉన్నట్టు గుర్తించామన్నారు. మరోవైపు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఓ మహిళను ఆమె కుమారుడుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో గొలుసు దొంగతనాలు చేస్తున్న ముగ్గురు నిందితులను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 23.90 తులాలు తాకట్టులో ఉన్నట్టు గుర్తించామన్నారు. మరోవైపు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఓ మహిళను ఆమె కుమారుడుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు..ఇద్దరు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.