విశాఖ జిల్లా గోవాడ చక్కెర కర్మాగారం పరిధిలో చెరుకు నాట్లు వేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కర్మాగారం మెట్టు భూమి అధికంగా ఉండటంతో జూలై నెల వరకు చెరకు నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఒంటికన్ను మచ్చలున్న ఒక్కొక్క చెరుకుపై 85 పైసల రాయితీని చక్కెర కర్మాగారం చెల్లించినట్లు యాజమాన్య సంచాలకులు వి. సన్యాశినాయుడు తెలిపారు. ఈ ఏడాది 28 లక్షల మొక్కలను రైతులకు అందజేసినట్లు చెప్పారు.

ఇదీ చదవండి :