ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటోన్న భూములను ప్రభుత్వం తీసుకుంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని విశాఖ జిల్లా మునగపాక మండలం ఒంపోలులో రైతులు వాపోయారు. గ్రామంలోని గడ్డ పోరంబోకు భూముల్లో లేఅవుట్ వేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. పెట్రోల్ చేత పట్టుకొని పొలాల్లో కూర్చున్నారు. పేదలకు ఇవ్వడానికి తమ భూములు లాక్కుంటే ఎలా అని వాపోయారు. వీటిపైనే ఆధారపడి తాము బతుకుతున్నామని అన్నారు.
ఇదీ చదవండి: