ETV Bharat / state

ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు: మాజీ ఎమ్మెల్యే బండారు - ఛలో అమరావతి తాజా వార్తలు

చలో అమరావతిలో పాల్గొనేందుకు విశాఖ జిల్లా నుంచి వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బండారు సత్యనారాయణమూర్తి ఇంటి నుంచి బయటకు రాకుండా నిర్బంధించారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే బండారు హెచ్చరించారు.

ex mla bandaru satyanarayanamurthy house arrest
మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గృహనిర్బంధం
author img

By

Published : Jan 20, 2020, 2:25 PM IST

ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతిని లేకుండా చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. చలో అమరావతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడితే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గృహనిర్బంధం

ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతిని లేకుండా చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి. చలో అమరావతిలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికమని, ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడితే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గృహనిర్బంధం

ఇవీ చూడండి...

విశాఖలో అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ సమావేశం

Ap_vsp_06_20_ex_mla_bandaru_on_arrest_avb_3031531 Ap_vsp_05_20_ex_mla_bandaru_av_eenadu_parawada_raju Anchor : చలో అమరావతి లో పాల్గొనేందుకు కు విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి వెళతారన్న సమాచారంతో ఆయన్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆయన స్వగ్రామం వెన్నెల పాలెం లో పోలీసులు ఆయన బయటకు రాకుండా డా చర్యలు తీసుకున్నారు. ఇది అప్రజాస్వామికమని ప్రభుత్వం దీనికి మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎమ్మెల్యే బండారు అన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతిని లేకుండా చేసేందుకు ప్రయత్నించడం దారుణమని దీనిపై తాము ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడితే అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బైట్ :బండారు సత్యనారాయణమూర్తి ఇ మాజీ ఎమ్మెల్యే (ఓవర్)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.