ఇదీ చదవండి:
'గోదావరి డెల్టాకు 25.19 టీఎంసీల నీరు విడుదల చేశాం' - గోదావరి డెల్టా నీటి నిలువపై ఈటీవీ భారత్ ఇంటర్వూ
గోదావరి డెల్టాకు ప్రధాన ఆయువు పట్టైన ధవళేశ్వరం బ్యారేజీకి ఇన్ఫ్లో తగ్గడం వల్ల రైతులు రబీ పంటకు సాగు నీటి కోసం సీలేరుపైన ఆధారపడ్డారు. గత రెండు నెలలుగా సీలేరు నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మేరకు సీలేరు జలాశయ నీటి విడుదలకు డిమాండ్ పెరిగింది. గోదావరి డెల్టాకు నీటి విడుదల, రాబోయే వేసవి సీజన్లో విద్యుత్ ఉత్పత్తికి తీసుకుంటోన్న చర్యలపై ఏపీ జెన్కో పర్యవేక్షక ఇంజినీర్ రామ కోటిలింగేశ్వరరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి..!
గోదావరి డెల్టా నీటిపై ఇంజినీర్తో.. ఈటీవీ భారత్ ముఖాముఖి
ఇదీ చదవండి: