ETV Bharat / state

సింహాద్రి అప్పన్నకు భక్తుల కానుకలు

author img

By

Published : Dec 17, 2020, 4:52 PM IST

సింహాచలం ఆలయానికి విరాళాలు అందాయి. ఓ భక్తుడు రూ.2.36 లక్షల విలువ చేసే వెండి వస్తువులు, మరో భక్తుడు రూ.25 వేలు విలువచేసే శానిటైజర్ పరికరాలను ఆలయానికి సమర్పించారు.

Donations to Simhadri Appanna temple
సింహాద్రి అప్పన్నకు విరాళాలు

విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి సీతమ్మదార గ్రామానికి చెందిన వ్యాపారి శ్రీనుబాబు దంపతులు విరాళం సమర్పించారు. రూ.2.36 లక్షల విలువ చేసే వెండి వస్తువులను అప్పన్న ఆలయ ఈవోకు అందజేశారు. విశాఖకు చెందిన మరోవ్యాపారి రూ.25 వేలు విలువచేసే శానిటైజర్ పరికరాలను ఆలయానికి కానుకగా ఇచ్చారు.

విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి సీతమ్మదార గ్రామానికి చెందిన వ్యాపారి శ్రీనుబాబు దంపతులు విరాళం సమర్పించారు. రూ.2.36 లక్షల విలువ చేసే వెండి వస్తువులను అప్పన్న ఆలయ ఈవోకు అందజేశారు. విశాఖకు చెందిన మరోవ్యాపారి రూ.25 వేలు విలువచేసే శానిటైజర్ పరికరాలను ఆలయానికి కానుకగా ఇచ్చారు.

ఇదీ చదవండి: శ్రీ కనకమహాలక్ష్మికి మార్గశిర శోభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.