ETV Bharat / state

ఎల్జీ ఘటన తర్వాత వెంకటాపురంలో ముగ్గురు మృతి: కలెక్టర్ వినయ్​చంద్

author img

By

Published : Jun 10, 2020, 10:49 PM IST

విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత వెంకటాపురం గ్రామంలో ముగ్గురు మృతి చెందారని జిల్లా కలెక్టర్ వినయ్​చంద్ తెలిపారు.

Collector Vinay Chand
కలెక్టర్ వినయ్​చంద్

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటన తర్వాత వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. శవపరీక్ష, ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. నివేదికల అధారంగా మిగిలిన అంశాలు పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చదవండి:

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ ఘటన తర్వాత వెంకటాపురంలో ముగ్గురు మృతి చెందారని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. శవపరీక్ష, ఫోరెన్సిక్ నివేదికల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. నివేదికల అధారంగా మిగిలిన అంశాలు పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు.

ఇవీ చదవండి:

గ్యాస్ లీకేజ్: నివేదిక సమర్పణకు హైపవర్ కమిటీ గడువు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.