విశాఖ చోడవరం నియోజకవర్గంలో ఉన్న పేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన క్యాంపు కార్యాలయంలో వీటిని అందజేశారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఏ వర్గం ఇబ్బంది పడకూడదన్నది ప్రభుత్వ ఆశయమన్నారు. అందరికీ నిత్యావసరవస్తువులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల చర్చి ఫాదర్స్ , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల పంపిణీ - vishaka district
విశాఖ చోడవరంలో ఉన్న నిరుపేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

పేద క్రైస్తవులకు నిత్యవసరవస్తువులు పంపిణి
విశాఖ చోడవరం నియోజకవర్గంలో ఉన్న పేద క్రైస్తవులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన క్యాంపు కార్యాలయంలో వీటిని అందజేశారు. లాక్ డౌన్ ప్రభావం వల్ల ఏ వర్గం ఇబ్బంది పడకూడదన్నది ప్రభుత్వ ఆశయమన్నారు. అందరికీ నిత్యావసరవస్తువులు అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల చర్చి ఫాదర్స్ , పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.