ETV Bharat / state

హుకుంపేటలో గడ్డివాములు దగ్ధం - craft fire in vishaka

విశాఖపట్నంలోని హుకుంపేటలో ఆకతాయిలు సిగరెట్ తాగి... వరికుప్పలపై వేశారు. ఈ ఘటనలో గడ్డివాములు పూర్తిగా దగ్దమయ్యాయి.

హుకుంపేటలో గడ్డివాములు దగ్ధం
హుకుంపేటలో గడ్డివాములు దగ్ధం
author img

By

Published : Dec 15, 2019, 4:10 PM IST

హుకుంపేటలో గడ్డివాములు దగ్ధం

విశాఖపట్నం హుకుంపేటలో గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ తాగి... వరికుప్పల సమీపంలో వేశారు. అక్కడ అంటుకున్న మంటలు వ్యాపించి.. పక్కనే ఉన్న గడ్డి కుప్పలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో కుప్పలు పూర్తిగా దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే నష్టం జరిగిపోయింది. కాలుతున్న గడ్డివాములను చూసి... రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఆకతాయిలేనని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

హుకుంపేటలో గడ్డివాములు దగ్ధం

విశాఖపట్నం హుకుంపేటలో గుర్తుతెలియని వ్యక్తులు సిగరెట్ తాగి... వరికుప్పల సమీపంలో వేశారు. అక్కడ అంటుకున్న మంటలు వ్యాపించి.. పక్కనే ఉన్న గడ్డి కుప్పలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో కుప్పలు పూర్తిగా దగ్దమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే నష్టం జరిగిపోయింది. కాలుతున్న గడ్డివాములను చూసి... రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడింది ఆకతాయిలేనని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇవీ చదవండి

గడ్డివాములు దగ్ధం... రూ. 6లక్షలు నష్టం

శివ. పాడేరు ఫైల్: ap_vsp_77_15_varikuppa_dadgham_paderu_av_ap10082 యాంకర్: ఆకతాయిలు చేసిన చిన్న పనికి ఆలుకాలం కష్టపడి పండించిన వరి కుప్పలు దగ్ధమయ్యాయి. హుకుం పేట మండల కేంద్రంలో ఆకతాయిలు మద్యం సేవించి వెలుగుతున్న సిగరెట్ పీకలు వరికుప్పల సమీపంలో వేశారు. దీంతో మంటలు చెలరేగి వరికుప్పల దగ్ధమయ్యాయి. ఈ వరికుప్పలు నలుగురు రైతులకు చెందినవి. కాలుతున్న వరికుప్పల చూసి లబోదిబోమంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చినప్పటికీ జరిగిన నష్టం జరిగిపోయింది ఆకతాయిలు చేసిన చేష్టలతో నలుగురు రైతుల కన్నీరు మిగిల్చింది. దయతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి రైతులకు ఆవేదన మిగల్చవద్దని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.