ETV Bharat / state

కనకమహాలక్ష్మి ఆలయ హుండీ ఆదాయం రూ. 28 లక్షలు

author img

By

Published : Dec 31, 2020, 3:12 PM IST

విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీలను ఆలయ ఈవో ఎస్​జే. మాధవి, దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్​కుమార్, ఆలయ ఏఈవోల పర్యవేక్షణలో లెక్కించారు.

Counting of hundis at Kanakamahalakshmi Ammavari temple
విశాఖలోని కనకమహాలక్ష్మి ఆలయంలో హుండీల లెక్కింపు

విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఆలయ ఆవరణలో లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకు వచ్చిన కానుకలను ఆలయ ఈఓ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 28,21,725, బంగారం 66.200 గ్రాములు, వెండి 285 గ్రాములు లభించింది. ఆలయ ఈవో ఎస్​జే మాధవి పర్యవేక్షణలో ఈ లెక్కింపు సాగింది. దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్ కుమార్, ఆలయ ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, పర్యవేక్షకులు త్రిమూర్తులు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరిభావననారాయణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని ఆలయ ఆవరణలో లెక్కించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 30 వరకు వచ్చిన కానుకలను ఆలయ ఈఓ ఆధ్వర్యంలో లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 28,21,725, బంగారం 66.200 గ్రాములు, వెండి 285 గ్రాములు లభించింది. ఆలయ ఈవో ఎస్​జే మాధవి పర్యవేక్షణలో ఈ లెక్కింపు సాగింది. దేవాదాయశాఖ తనిఖీ అధికారి వసంత్ కుమార్, ఆలయ ఏఈఓలు వి.రాంబాబు, పి.రామారావు, పర్యవేక్షకులు త్రిమూర్తులు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ హరిభావననారాయణ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్‌రెడ్డి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.