ETV Bharat / state

అనకాపల్లిలో భవన నిర్మాణరంగ కార్మికుల నిరసన - Construction workers protest in Anakapalle

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం ఎదుట భవన నిర్మాణరంగ కార్మికులు ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

అనకాపల్లిలో భవన నిర్మాణరంగ కార్మికుల నిరసన
అనకాపల్లిలో భవన నిర్మాణరంగ కార్మికుల నిరసన
author img

By

Published : Sep 24, 2020, 6:16 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం రూ.10,000 అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను సంక్షేమ బోర్డు ఖాతాలో జమ చేయాలని, ఇసుక సరఫరా సులభతరం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భద్రం, లక్ష్మణ్ తో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

విశాఖ జిల్లా అనకాపల్లి ఆర్డీవో కార్యాలయం వద్ద నిర్మాణ కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. లాక్​డౌన్ కారణంగా నష్టపోయిన కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం రూ.10,000 అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను సంక్షేమ బోర్డు ఖాతాలో జమ చేయాలని, ఇసుక సరఫరా సులభతరం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు భద్రం, లక్ష్మణ్ తో పాటు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

ఆంధ్ర యూనివర్సిటీ మూల్యాంకనంపై హైకోర్టులో పిటిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.