ETV Bharat / state

స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. 16న కాంగ్రెస్ నిరసన

author img

By

Published : Feb 10, 2021, 5:48 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 16న మహా నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపారు.

congress poster release on steel plant privatisation
congress poster release on steel plant privatisationcongress poster release on steel plant privatisation

విశాఖ స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈ నెల 16న ఉదయం పది గంటలకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన తెలపనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ హాజరు కానున్నట్టు నేతలు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్ట​రును ఆవిష్కరించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కాంగ్రెస్ కన్వీనర్ గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఏ.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్​ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. ఈ నెల 16న ఉదయం పది గంటలకు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నేతలు నిరసన తెలపనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ హాజరు కానున్నట్టు నేతలు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్ట​రును ఆవిష్కరించారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ కాంగ్రెస్ కన్వీనర్ గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు శంకు వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఏ.నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రెండోదశ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన పంచాయతీలివే..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.