ETV Bharat / state

విశాఖ గ్యాస్ ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష

విశాఖ గ్యాస్ ఘటనపై ఉదయం 11గం.కు ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​లో సమీక్షించనున్నారు.

author img

By

Published : May 11, 2020, 8:34 AM IST

cm jagan video conference
విశాఖ గ్యాస్ ఘటనపై ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

విశాఖ గ్యాస్ ఘటనపై సీఎం జగన్ ఉదయం 11 గం.కు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మంత్రులు, అధికారులతో మాట్లాడనున్నారు. ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నాం 3 గంటలకు ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ గ్యాస్ ఘటనపై సీఎం జగన్ ఉదయం 11 గం.కు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మంత్రులు, అధికారులతో మాట్లాడనున్నారు. ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నాం 3 గంటలకు ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి:

విశాఖ దుర్ఘటన: బాధితులకు నేడు పరిహారం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.