ETV Bharat / state

రోలుగుంట పాఠశాలలో విలువైన సామాగ్రి చోరీ - chory news in rolugunta zph school

విశాఖ జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో చోరీ జరిగింది. ఎలక్ట్రానిక్​ పరికరాలతో పాటు బీరువాల్లోని పత్రాలను అపహరించారు.

http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/29-November-2019/5218698_713_5218698_1575050238932.png
chory in rolugunta zph school
author img

By

Published : Dec 21, 2019, 11:39 AM IST

రోలుగుంట పాఠశాలలో విలువైన సామాగ్రి చోరీ

విశాఖ జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో చోరీ జరిగింది. పాఠశాలకు చెందిన విలువైన సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు బీరువాల్లోని పత్రాలను దొంగిలించారు. హెచ్ఎం కార్యాలయపు గది తలుపులను బద్దలు కొట్టి బీరువాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేయటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగించేందుకు విశాఖపట్నం నుంచి క్లూస్ టీం సభ్యులు వచ్చి విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు​

రోలుగుంట పాఠశాలలో విలువైన సామాగ్రి చోరీ

విశాఖ జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో చోరీ జరిగింది. పాఠశాలకు చెందిన విలువైన సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు బీరువాల్లోని పత్రాలను దొంగిలించారు. హెచ్ఎం కార్యాలయపు గది తలుపులను బద్దలు కొట్టి బీరువాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేయటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగించేందుకు విశాఖపట్నం నుంచి క్లూస్ టీం సభ్యులు వచ్చి విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు​

Intro:యాంకర్ విశాఖ జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో చోరీ జరిగింది ఈ మేరకు పాఠశాలకు చెందిన విలువైన సామాగ్రిని గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు ఇందులో లో కంప్యూటర్లు ప్రొజెక్టర్ జనరేటర్ కార్బన్ టాబ్ వెబ్ కెమెరా బయోమెట్రిక్ మిషన్ తదితర సామాగ్రి తో పాటు నాలుగు బీరువాలోని పత్రాల కోసం సోదాలు చేశారు ప్రధానంగా పాఠశాలకు చెందిన హెచ్ఎం కార్యాలయపు గదిని బద్దలు కొట్టి e4 బీరువాల కు చెందిన ధ్వంసం చేశారు దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు దీనిపై దర్యాప్తు కొనసాగించేందుకు విశాఖపట్నం నుంచి క్లూస్ టీం సభ్యులు వచ్చి విచారణ కొనసాగిస్తున్నార బైట్ బి అప్పారావు ప్రధానోపాధ్యాయులు రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల


Body:NARSIPATNAM


Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.