ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సేవలో.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

author img

By

Published : Mar 7, 2021, 11:02 AM IST

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి సింహాచలం అప్పన్న సేవలో పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Chief Justice of the High Court AK Goswami
సింహాద్రి అప్పన్న సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే గోస్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రధాన న్యాయమూర్తి వెంట హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆలయంలో శిల్ప సంపద చూసి ఏకే.గోస్వామి ఆనందం వ్యక్తం చేశారు.

విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్నను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏకే గోస్వామి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రధాన న్యాయమూర్తి వెంట హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం అర్చకులు తీర్ధ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆలయంలో శిల్ప సంపద చూసి ఏకే.గోస్వామి ఆనందం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:

నేతల ప్రచారాలతో హోరెత్తిన మహానగరం విశాఖ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.