ETV Bharat / state

'మత్స్యకారుల సమస్యలను పరిష్కరించండి'

author img

By

Published : Dec 5, 2020, 9:15 PM IST

మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు ఆ శాఖ మంత్రి సిదిరి అప్పలరాజును కలిశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు.

chairman of the Fisheries
మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు

తీరాల పక్కన కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేయవద్దని మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు.. మంత్రి సిదిరి అప్పలరాజును కోరారు. చోడిపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మంత్రిని కలిశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వారికి గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు, 45 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

తీరాల పక్కన కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేయవద్దని మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు.. మంత్రి సిదిరి అప్పలరాజును కోరారు. చోడిపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మంత్రిని కలిశారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. వారికి గుర్తింపు కార్డులు, ఇళ్ల స్థలాలు, 45 ఏళ్లకే పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

అన్నదాతల కష్టం.. అగ్నికి ఆహుతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.