ETV Bharat / state

విత్తన పంపిణీలో బయోమెట్రిక్​ విధానంతో రైతులకు కష్టాలు - బయోమెట్రిక్​ విధానంతో

విత్తనాలు సకాలంలో అందటం లేదని విశాఖపట్నం జిల్లా డుంబ్రిగూడ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం లేదు. బయోమెట్రిక్​ విధానంతో జాప్యమవుతోందని అన్నదాతలు ఆరోపించారు.

డుంబ్రిగూడ విత్తన పంపిణీ కేంద్రం
author img

By

Published : Sep 11, 2019, 5:03 PM IST

విత్తనాల కోసం పడిగాపులు

విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ కేంద్రం వద్ద దాదాపు రెండు రోజులపాటు నిరీక్షించినా... ఫలితం శూన్యమని ఆవేదన చెందుతున్నారు. విశ్వప్రయత్నాలు చేసినా.. విత్తనాలు అందటంలేదని వాపోతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్నా.. బయోమెట్రిక్​ విధానంతో వేలిముద్రలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆరోపించారు. తమకు విత్తనాలను అందించేందుకు సరళమైన విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

విత్తనాల కోసం పడిగాపులు

విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ కేంద్రం వద్ద దాదాపు రెండు రోజులపాటు నిరీక్షించినా... ఫలితం శూన్యమని ఆవేదన చెందుతున్నారు. విశ్వప్రయత్నాలు చేసినా.. విత్తనాలు అందటంలేదని వాపోతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్నా.. బయోమెట్రిక్​ విధానంతో వేలిముద్రలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆరోపించారు. తమకు విత్తనాలను అందించేందుకు సరళమైన విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

'పాడేరు ఏజెన్సీలో 925 కిలోల గంజాయి స్వాధీనం'

Intro:AP_RJY_97_11_TDP_KARYAKARTHALU_NIRASANA_AVB_AP10166
రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం
మాధవరావు...AP10166
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని గోకవరం బస్టాండ్ వద్ద నున్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెదేపా నాయకులు కార్యకర్తలు కలిసి నిరసన చేశారు. తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తమ నాయకులు వైకాపా బాధితులకు అండగా న్యాయంగా పోరాటం చేస్తుంటే పోలీసులు లు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని వారంతా ఆరోపించారు. దీంతో అక్కడకు చేరుకున్న మూడో పట్టణ పోలీసులు వారందరినీ స్టేషన్ కు తరలించి అరెస్టు చేశారు .


Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం


Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.