ETV Bharat / state

నర్సీపట్నం చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

author img

By

Published : Aug 10, 2020, 11:30 PM IST

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. గుర్తు తెలియని దుండగులు హత్యచేసి, మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

An unidentified body was found in Narsipatnam pond in vishakhapatnam district
నర్సీపట్నం చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మృతదేహాన్ని చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని పెద్ద చెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సుమారు నాలుగు రోజుల క్రితం మృతదేహాన్ని చెరువులో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి

బసినేపల్లిలో వివాహిత హత్య కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.