ETV Bharat / state

పోలీసుల అదుపులో మద్యం బాటిళ్ల దొంగలు - Alcohol bottles of robbers

విశాఖ జిల్లా గాజువాకలో మద్యం బాటిళ్లను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Alcohol bottles of robbers
స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు
author img

By

Published : Mar 28, 2020, 1:42 PM IST

పోలీసుల అదుపులో మద్యం బాటిళ్ల దొంగలు

విశాఖ జిల్లా గాజువాక మండలంలోని శ్రీనగర్​లో ప్రభుత్వ మద్యం దుకాణంలో 165 సీసాలను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వెనుక ద్వారం నుంచి దొంగిలించిన మద్యం సీసాలను ఆటోలో తరలించారు. వేరే ప్రాంతంలో దాచిన ఈ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు దొంగలను రిమాండ్​కు తరలిస్తామని డీసీపీ ఉదయ్​కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి:చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు

పోలీసుల అదుపులో మద్యం బాటిళ్ల దొంగలు

విశాఖ జిల్లా గాజువాక మండలంలోని శ్రీనగర్​లో ప్రభుత్వ మద్యం దుకాణంలో 165 సీసాలను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం దుకాణం వెనుక ద్వారం నుంచి దొంగిలించిన మద్యం సీసాలను ఆటోలో తరలించారు. వేరే ప్రాంతంలో దాచిన ఈ సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఇద్దరు దొంగలను రిమాండ్​కు తరలిస్తామని డీసీపీ ఉదయ్​కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి:చోడవరంలో 50 పడకలతో ప్రత్యేక వార్డు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.