ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ - విశాఖలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్​తో అనేక మంది నిరుపేదలు ఉపాధి కోల్పోయారు. వారికి తమవంతు సాయం అందించేందుకు హరేకృష్ణ మూవ్​మెంట్ అండ్ అక్షయపాత్ర ఫౌండేషన్ ముందుకొచ్చింది. దాతల సాయంతో పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది.

Akshaya  Foundation
Akshaya Foundation
author img

By

Published : Jun 23, 2020, 11:01 AM IST

హరేకృష్ణ మూవ్​మెంట్ అండ్ అక్షయపాత్ర ఫౌండేషన్... దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తోంది. కొవిడ్-19 రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా డ్రై రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రారంభించారు. మైక్రోన్ కంపెనీ సహాయంతో సుమారు వెయ్యి కిట్లను విశాఖలోని పలు మురికివాడల్లోని పేదలకు అందిస్తున్నట్లు హరేకృష్ణ మూవ్​మెంట్ అండ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో దాతలు పేదలకు చేస్తున్నసేవలను ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు.

హరేకృష్ణ మూవ్​మెంట్ అండ్ అక్షయపాత్ర ఫౌండేషన్... దాతల సహకారంతో పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేస్తోంది. కొవిడ్-19 రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా డ్రై రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రారంభించారు. మైక్రోన్ కంపెనీ సహాయంతో సుమారు వెయ్యి కిట్లను విశాఖలోని పలు మురికివాడల్లోని పేదలకు అందిస్తున్నట్లు హరేకృష్ణ మూవ్​మెంట్ అండ్ అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో దాతలు పేదలకు చేస్తున్నసేవలను ఎంపీ విజయసాయిరెడ్డి కొనియాడారు.

ఇదీ చదవండి: దేశంలో మరో 14,933 కరోనా కేసులు‬, 312 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.